logo

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి

ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పెట మండలం, వదల్ పర్తి గ్రామంలో  ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 06 May 2024 13:23 IST

నాగిరెడ్డిపేట : ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పెట మండలం, వదల్ పర్తి గ్రామంలో  ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని,  ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా  ఓటువేయాలని కోరారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని