వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారినట్లు గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ‘న్యూస్టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలేశ్వర్కు తూర్పు, ఉత్తర దిశలో 70 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ విపత్తు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (ఆదివారం ఐఎండీ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రం)
గోపాలపూర్, న్యూస్టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారినట్లు గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ‘న్యూస్టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలేశ్వర్కు తూర్పు, ఉత్తర దిశలో 70 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ విపత్తు పశ్చిమ, ఉత్తర పశ్చిమ దిశగా పశ్చిమ్ బంగ వైపు కదులుతున్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 45.55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. గోపాలపూర్, ధమ్రా, పరదీప్ ఓడరేవులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని, మత్స్యకారుల చేపల వేట సోమవారం నిషేధించినట్లు తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవగా, ఉత్తరకోస్తా, పశ్చిమ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడినట్లు చెప్పారు.
4 జిల్లాలకు రెడ్ అలర్ట్
జగత్సింగ్పూర్ జిల్లా ఎరసమలో అత్యధికంగా 215 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపిన దాస్ వాయుగుండం ప్రభావంతో సోమవారం నువాపడ, బొలంగీర్, కలహండి, సోన్పూర్ జిల్లాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు. భద్రక్, బాలేశ్వర్, కటక్, కేంద్రపడ, పూరీ, జగత్సింగ్పూర్, ఖుర్దా, జాజ్పూర్, నయాగఢ్, గంజాం, గజపతి, కొంధమాల్, రాయగడ, కొరాపుట్, మల్కాన్గిరి, నవరంగపూర్, బౌద్ధ్, ఢెంకనాల్, మయూరభంజ్ జిల్లాలో 110 మిల్లీమీటర్ల వర్షాలు కురిసే సూచనలున్నందున ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామన్న దాస్ మంగళవారం వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!