logo

జగన్నాథునికి సైనా పూజలు

అంతర్జాతీయ బ్యాండ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు.

Published : 26 Apr 2024 02:27 IST

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ బ్యాండ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. ఆలయ యంత్రాంగం, సేవాయత్‌లు ఆమెను స్వాగతించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... స్వామి దర్శనం చేసుకోవాలన్న కోరిక ఇప్పటికి నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని