జగన్నాథునికి సైనా పూజలు
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు.
గోపాలపూర్, న్యూస్టుడే: అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. ఆలయ యంత్రాంగం, సేవాయత్లు ఆమెను స్వాగతించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... స్వామి దర్శనం చేసుకోవాలన్న కోరిక ఇప్పటికి నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ జంట ఆత్మహత్య
[ 05-05-2024]
ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలోని పొలిమేర సమీపంలో చెట్టుకు వేలాడుతున్న ప్రేమికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కుటుంబ కధా చిత్రం
[ 05-05-2024]
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు -
నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. -
శాలినీ పండిత్కు మిషన్శక్తి బాధ్యతలు
[ 05-05-2024]
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాలినీ పండిత్కు ప్రభుత్వం మిషన్శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
చెమటోడుస్తున్న అభ్యర్థులు
[ 05-05-2024]
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు -
అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
[ 05-05-2024]
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. -
ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర
[ 05-05-2024]
ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్, కలహండి, కొరాపుట్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
[ 05-05-2024]
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి
[ 05-05-2024]
కొరాపుట్ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
[ 05-05-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM