నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
భువనేశ్వర్: జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు ఈరాతతికి చెందిన రేఖ జరాల్ (12), జరత (9)లుగా గుర్తించారు. చెరువులో నీళ్లు తాగడానికి వెళ్లి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ప్రచారం
[ 06-05-2024]
నవరంగ్పూర్ జిల్లా చికిలి క్రీడా మైదానంలో భాజపా తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గన్నారు. -
గుణుపురం... చతుర్ముఖం
[ 06-05-2024]
రాయగడ జిల్లాలో గుణుపురం నియోజకవర్గం ఎంతో పరిష్టాత్మకం. ఇక్కడ ఇప్పటి వరకూ ఎక్కువసార్లు కాంగ్రెసు అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో గమాంగ్లే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే ఇంటి పేరున్నవారు కావడం గమనార్హం. -
నవీన్ ఆధిపత్యానికి ఈ సారి అడ్డుకట్ట పడేనా?
[ 06-05-2024]
గంజాం జిల్లాలో ముఖ్యమంత్రి నవీన్ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందా? ఈసారి ఎన్నికల్లో కమల వికాసం జరిగేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మపురకు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. భాజపాకు కలిసి వస్తుందని, బిజద దూకుడుకు పగ్గాలు పడతాయని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు. -
ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత
[ 06-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నగర శివారున కొణిసి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి సమీపాన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ముగ్గురు అభ్యర్థుల్ని మార్చిన కాంగ్రెస్
[ 06-05-2024]
ఏఐసీసీ అధిష్ఠానం ఇదివరకు ఖరారు చేసిన 3 స్థానాల అభ్యర్థులను ఆదివారం మార్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా మార్పులు చేసిన నాయకత్వం వ్యవహారశైలి ఇతర అభ్యర్థులందర్నీ అసంతృప్తికి గురిచేస్తోంది. -
రాయగడ పీఠం ఎవరికి దక్కేనో?
[ 06-05-2024]
రాయగడ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు, ఇప్పుడు బిజద పార్టీలకు కంచు కోటగా మారింది. 2019 ఎన్నికల్లో తప్పా బిజద విజయ కేతనం ఎగరవేస్తూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో 50 వసంతాలకుపైగా చక్రం తిప్పి, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావుకు విధానసభ అభ్యర్థిని అనుసూయ మాఝిని గెలిపించుకోవలసిన పరిస్థితి ఎదురైంది. -
ముస్తాబవుతున్న నరేంద్ర పుష్కరిణి
[ 06-05-2024]
పూరీ శ్రీక్షేత్రవాసుని చందనయాత్ర సమీపించింది. ఈ నెల 10న అక్షయ తృతీయ పర్వదినం నుంచి పురుషోత్తముని 21 రోజుల చందన యాత్ర, జలక్రీడలకు తెర లేస్తుంది. దీనికి వేదికయ్యే నరేంద్ర పుష్కరిణి అందంగా ముస్తాబవుతోంది. -
భాజపా మేనిఫెస్టో విడుదల
[ 06-05-2024]
రాష్ట్రంలో బిజద అవినీతి పాలనకు తెరదించడానికి కృషి చేస్తున్న భాజపా అభివృద్ధే ఎజెండాగా చేసుకుందని, మోదీ గ్యారంటీని ‘విజన్ డాక్యుమెంట్’గా అమలు పరుస్తామని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. -
సముద్ర ఉపరితలంలో గాలులు
[ 06-05-2024]
బంగాళాఖాతం ఉపరితలంలో గాలులు వీస్తున్నాయని, సోమవారం నుంచి వీటి వేగం గంటకు 50 కిలోమీటర్లకుపైగా ఉంటుందన్న అంచనాతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ ఆదివారం ‘న్యూస్టుడే’కు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా