logo

వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు

వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్‌ జమాత్‌ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్‌పేటలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ మిడిల్‌ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Published : 06 May 2024 01:39 IST

ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు

కాంచీపురం, న్యూస్‌టుడే: వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్‌ జమాత్‌ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్‌పేటలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ మిడిల్‌ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు సాహుల్‌ హమీద్‌, కోశాధికారి ఫాసిల్‌, కార్యదర్శి యూసఫ్‌ సహా పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని