logo

నేడు ఏలూరుకు లోకేశ్‌.. యువతతో ముఖాముఖి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆదివారం ఏలూరు రానున్నారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్‌’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి.

Updated : 05 May 2024 06:23 IST

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆదివారం ఏలూరు రానున్నారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్‌’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో ఆయన సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ముఖాముఖి మాట్లాడతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని