ప్రముఖులు వెళ్లిపోయాక వచ్చి... కాసేపు గడిపి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి గురువారం తన కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కోర్టు అనుమతితో బెయిల్పై బయటకొచ్చారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ అవినాష్రెడ్డి,
ఈనాడు డిజిటల్, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి గురువారం తన కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కోర్టు అనుమతితో బెయిల్పై బయటకొచ్చారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ అవినాష్రెడ్డి, ఎంపీ తండ్రి, చిన్నాన్నలు భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రముఖులను కలవకుండా వారు వెళ్లిపోయిన అనంతరం కుమారుడి ఆసుపత్రికి వచ్చి తిరిగి జైలుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతోపాటు వైకాపా శ్రేణులు, తన అభిమానులతో కొద్దిసేపు గడిపారు. అనంతరం ఆయనను సీబీఐ అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్కు పోటెత్తిన ఓటర్లు
[ 06-05-2024]
జిల్లాలో తొలి రోజు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఉద్యోగులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
రాజంపేటలో గందరగోళం
[ 06-05-2024]
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్