logo

నిందితుల అరెస్టు

బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి  ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Published : 20 Apr 2024 04:04 IST

ప్రొద్దుటూరు నేరవార్తలు : బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి  ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్‌ తెలిపారు. పట్టణానికి చెందిన సురేష్‌, చిన్న వెంకటేష్‌లపై రామేశ్వరానికి చెందిన  బొమ్మల మణి కత్తితో దాడి చేశాడు. దీంతో సురేష్‌, వెంకటేష్‌కు గాయాలు కాగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ కేసులో బొమ్మల మణితో పాటు బాలఓబిగారి వీధికి చెందిన సయ్యద్‌ రుక్సానాను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని