logo

రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌

జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు.

Published : 07 May 2024 05:47 IST

కడపలో ఓటు సరిచూసుకుంటున్న ఉద్యోగి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు. కడపలో 1,268 మందికిగాను 993, పులివెందులలో 670కు 594, కమలాపురంలో 633కు 546, జమ్మలమడుగులో 824కు 720, ప్రొద్దుటూరులో 885కు 819, మైదుకూరులో 955కు 802 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కడప పార్లమెంట్‌కు సంబంధించి 6,169 మందికి గాను 5,172 మంది ఉద్యోగులు ఓటేశారు.

కడపలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని