ఉచిత ప్రయాణానికి ఆదరణ
మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్ తెలిపారు.
మంత్రి శివశంకర్
అధికారులతో సమావేశమైన మంత్రి శివశంకర్
ప్యారిస్, న్యూస్టుడే: మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్ తెలిపారు. రవాణాశాఖ మంత్రి శివశంకర్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ పనితీరుపై సమీక్షా సమావేశం సోమవారం జరిగినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం నగర బస్సుల్లో 7,164 సాధారణ బస్సులను మహిళల ఉచిత ప్రయాణం కోసం నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు ఉచితంగా 258.06 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు రూ.888 పొదుపు చేస్తున్నట్లు తాజాగా చేపట్టిన అధ్యయనంలో తెలిసిందన్నారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ట్రాన్స్జెండర్లకు విస్తరించినట్లు చెప్పారు. 2021 ముందు 409 మార్గాల్లో నిలిపేసిన 510 బస్సులను మళ్లీ నడుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యమైన మార్గాల్లో 352 మంది కండక్టర్లు లేకుండా బస్సులను నడపడంతో ఆదాయం పెరిగినట్లు తెలిపారు. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గోపాల్, అన్ని రవాణా సంస్థల మేనేజింగ్ డైరక్టర్లు మొదలైన వారు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే