Liquor: మద్యం దుకాణాల లక్కీడ్రాకు సర్వం సిద్ధం
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తుల వచ్చాయి. సోమవారం ఉదయం 10.30గంటల నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తు దారుల సమక్షంలోనే లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లలో.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దరఖాస్తు దారులు మాత్రమే లక్కీ డ్రా వద్దకు వచ్చే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
శంషాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ అబ్కారీ జిల్లాలకు .. లక్కీ డ్రా నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికంగా దరఖాస్తులు వచ్చిన చోట డ్రా కార్యక్రమం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. డ్రాలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారి 24 గంటల్లో లైసెన్స్ ఫీజు మొత్తంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారం ఉంటుంది. 2021లో 68,691 దరఖాస్తులు రాగా తద్వారా రూ.1357 కోట్లు రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా 1,31,964 దరఖాస్తులు రావడం ద్వారా రూ.2,639.28 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
కొత్తవలస మండలంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ