Dosa Eating Challenge: ఈ దోశ తింటే రూ. 71,000 ప్రైజ్మనీ
వేడి వేడిగా, రుచిగా ఏదైనా అల్పాహారం తినాలనుకున్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేది మసాలా దోశనే. చల్లటి వాతావరణంలో ఉఫ్ ఉఫ్మని ఊదుకుంటూ దోశలు తింటుంటే వచ్చే మాజానే వేరు. రుచికరంగా ఉండే
ఇంటర్నెట్ డెస్క్: వేడి వేడిగా, రుచిగా ఏదైనా అల్పాహారం తినాలనుకున్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేది మసాలా దోశనే. చల్లటి వాతావరణంలో ఉఫ్ ఉఫ్మని ఊదుకుంటూ దోశలు తింటుంటే వచ్చే మజానే వేరు. రుచికరంగా ఉండే ఈ అల్పాహారాన్ని తయారు చేయడం కూడా సులువే. ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లో మన ముందు ఉంచుతారు. కొంతమంది ఆహారప్రియులు మూడు, నాలుగు దోశలు సైతం ఒకేసారి లాగించేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే దిల్లీలోని ఓ రెస్టారంట్ ‘దోశ ఈటింగ్ ఛాలెంజ్’ని నిర్వహిస్తోంది. దిల్లీలోని ఉత్తమ్నగర్లో ఉన్న శక్తి సాగర్ రెస్టారంట్లో 10 అడుగుల దోశను ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. దీని ధర రూ.1500.
10 అడుగులుండే ఈ పొడవాటి దోశను ఒక్కరే 40 నిమిషాల్లో తింటే రూ. 71,000 ప్రైజ్మనీ అందిస్తామని ఆ రెస్టారంట్ నిర్వాహకులు ప్రకటించారు. వారంతాల్లో కుటుంబ సభ్యులతో వచ్చే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ దోశను తయారు చేస్తారు. ఇది అందరికీ బాగా నచ్చుతుందని రెస్టారంట్ యాజమాని చెబుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు దోశ పొడవును ఈ ఛాలెంజ్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీతో హోటల్కు వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. మీరొక్కరే ఈ దోశని తినగల్గుతామనుకుంటే ఓ సారి వెళ్లి ట్రై చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. -
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు