corona vaccine: టీకాతో గర్భిణులకు ప్రయోజనం
త్వరలోనే గర్భిణులు టీకా పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తాం
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ
దిల్లీ: దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ నేపథ్యంలో గర్భిణులు టీకా పొందొచ్చా లేదా అనే అంశం ప్రారంభం నుంచి చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఇదే అంశంపై స్పష్టతనిచ్చారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు టీకా ఇవ్వొచ్చు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో పిల్లలకు టీకా ఇస్తున్న దేశంగా మన భారతదేశం నిలిచింది. ప్రస్తుతం 2-18 ఏళ్ల వయస్సున్న పిల్లలపై టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సెప్టెంబరులో రావాల్సి ఉంది. అతి చిన్న వయస్సు ఉన్న పిల్లలకు టీకా అవసరమా అన్నది ప్రశ్నార్థకమే. పిల్లలపై చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు వచ్చాక దానిపై స్పష్టత వస్తుంది. త్వరలోనే గర్భిణులు టీకా పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తాం. ప్రస్తుతానికి దేశంలో పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా ఫస్ట్వేవ్తో పోలిస్తే సెకెండ్ వేవ్లోనే మహిళలు వైరస్ బారిన పడి ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన రోజే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట