గడ్డి అన్నారం మార్కెట్కు తాత్కాలిక సెలవు
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్కు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ వెల్లడించింది. రేపటి నుంచి మార్కెట్కు మామిడి తీసుకురావొద్దని రైతులను కమిటీ కోరింది. ఎవరైనా తెలియని రైతులు మామిడి తీసుకొస్తే సరూర్నగర్ రైతుబజారు
హైదరాబాద్: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్కు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ వెల్లడించింది. రేపటి నుంచి మార్కెట్కు మామిడి తీసుకురావొద్దని రైతులను కమిటీ కోరింది. ఎవరైనా తెలియని రైతులు మామిడి తీసుకొస్తే సరూర్నగర్ రైతుబజారు వెనుక వీఎం హోమ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లో కొనుగోళ్లు నిర్వహిస్తామని కమిటీ పేర్కొంది. కోహెడ మార్కెట్ బంద్ కారణంగా గడ్డి అన్నారం మార్కెట్లో రద్దీ బాగా పెరిగిందని మార్కెట్ కమిటీ తెలిపింది. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. నిబంధనలు బేఖాతరు చేసిన 44 మంది కమీషన్ ఏజెంట్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కమిటీ వివరించింది. దీంతో రద్దీ దృష్ట్యా మార్కెట్కు తాత్కాలిక సెలవు ప్రకటించామని.. ఈ మేరకు రైతులకు సమాచారం అందించామని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రైతులు, కమీషన్ ఏజెంట్లు సహకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. మార్కెట్ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి యండ్రపల్లి వెంకటేశం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!