Puneeth Rajkumar: అప్పూ.. హైదరాబాద్ అభిమాని!
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ తనయుడిగా అడుగుపెట్టినా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఎంతోమంది అభిమానుల్ని పొందిన పవర్స్టార్ పునీత్
నగరంలో బిర్యానీ రుచిచూస్తున్న పునీత్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: కన్నడ కంఠీరవ రాజ్కుమార్ తనయుడిగా అడుగుపెట్టినా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఎంతోమంది అభిమానుల్ని పొందిన పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్.. హైదరాబాద్ అభిమాని. ఇటీవలె విడుదలైన ‘యువరత్న’ సినిమా ప్రమోషన్ కోసం నగరానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన చిత్రాల్లో ఎక్కువ శాతం రామోజీ ఫిలింసిటీలోనే చిత్రీకరించామని, తరచూ ఇక్కడికి వస్తుండటంతో భాగ్యనగరంలోని అన్నిరకాల వంటకాలు పరిచయమయ్యాయని పేర్కొన్నారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలతోపాటు బిర్యానీ, హలీమ్ రుచులంటే తనకెంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల ‘స్ట్రీట్ బైట్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్తో కలిసి చేసిన ఓ కార్యక్రమంలోనూ నగరానికి చెందిన ప్రముఖ హోటళ్లు, మిఠాయి కొట్ల నుంచి తెప్పించిన 20కిపైగా రుచుల్ని ఆస్వాదించారాయన. ఆయన మరణం వార్త తెలియగానే కన్నడిగులు స్థిరపడిన కాచిగూడ, బషీర్బాగ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పునీత్కు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత