ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ్మా(52) కన్నుమూశారు.

Updated : 27 Jul 2020 08:46 IST

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ్మ(52) కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్‌లో చేశారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 2004లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నర్సింహ్మ గెలిచారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని