Kishan Reddy: ఎయిమ్స్లో చేరిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిల్లీ ఎయిమ్స్లో చేరారు. పొట్టలో గ్యాస్, ఇతర సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
దిల్లీ: కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిల్లీ ఎయిమ్స్లో చేరారు. గ్యాస్ సమస్య కారణంగా ఆదివారం రాత్రి 10.50 గంటల సమయంలో ఎయిమ్స్లో చేర్పించారు. కార్డియో న్యూరో సెంటర్లోని కార్డియాక్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. పరిశీలనలో ఉంచామని, సోమవారం ఉదయం డిశ్ఛార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు కిషన్రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం