Andhra Pradesh: దేవాలయ భూములపై మాజీ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

దేవాలయ భూములపై వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములు ఎప్పటికీ ప్రభుత్వానివి కాదన్నారు. దేవాలయ

Updated : 02 Feb 2022 18:03 IST

శ్రీకాకుళం: దేవాలయ భూములపై వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములు ఎప్పటికీ ప్రభుత్వానివి కాదన్నారు. దేవాలయ ఆస్తులు ప్రభుత్వానికి కాదని చట్టాలు స్పష్టంగా చెప్పాయంటూ వ్యాఖ్యానించారు. దేవాలయ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు అమ్మేందుకు వీలు లేదన్నారు. ఈ మేరకు ఆయన శ్రీకాకుళంలోని కోదండ రామాలయ పాలక వర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని