TS: రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన సంబరాలు అంబరాన్ని అంటాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన సంబరాలు అంబరాన్ని అంటాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆమె కుటుంబసభ్యులు, రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించే రీతిలో తీర్చిదిద్దిన ప్రాంగణంలో సంప్రదాయ పొంగల్ వంటకాన్ని గవర్నర్ తయారు చేశారు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల స్ఫూర్తి చాటుతూ వినూత్న రీతిలో కొవిడ్ టీకా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సందేశాలతో కూడిన అందమైన గాలిపటాలను గవర్నర్ ఉత్సాహంగా ఎగురవేశారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న భారీ టీకా కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గాలిపటాలపై ఈ సందేశాలు ఉన్నాయని చెప్పారు.
ఇవీ చదవండి..
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
దేశవ్యాప్తంగా 31న పల్స్ పోలియో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!