Telangana Highcourt: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయి: హైకోర్టు
గత ఏడాది వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది
హైదరాబాద్: గత ఏడాది వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వరద సాయం తమ పరిధిలోకి రాదని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు జాప్యం ఎందుకని కేంద్ర హోంశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ్టి విచారణకు అడ్వొకేట్ జనరల్ ఎందుకు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు ఏజీ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!