TS News: తెలంగాణలో 4కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

తెలంగాణలో టీకా పంపిణీ కార్యక్రమం సరికొత్త మైలురాయిని దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 4కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ పూర్తయింది. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల

Published : 09 Dec 2021 16:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో టీకా పంపిణీ కార్యక్రమం సరికొత్త మైలురాయిని దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 4కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ పూర్తయింది. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు తెలంగాణలో 4,01,64,958 డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 2,61,58,671 మందికి తొలిడోసు అందగా.. 1,40,06,287 మందికి రెండు డోసులూ అందించినట్టు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని