Vizag Steel Plant: విశాఖలో విద్యార్థి, యువజన సంఘాల భారీ ర్యాలీ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏవీఎన్‌ కళాశాల నుంచి ప్రారంభమైన..

Updated : 01 Nov 2021 13:40 IST

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏవీఎన్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని