TS news: తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శి బదిలీ
తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ బదిలీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆయనను ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేశారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతరావుకు దేవాదాయశాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతల్లో నియమించింది. సీసీఎల్ఏ కార్యదర్శి కె.గంగాధర్ను బదిలీ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?