AP High Court: హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వైకాపా నేతలు
భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని వైకాపా నేతలు ఉల్లంఘించారు.
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో వైకాపా నేతలు హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారు. భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు. ఓ వైపు భూ వివాదంపై విచారణ కొనసాగుతుండగానే.. 10 జేసీబీలతో 62 ఎకరాల భూమిని చదును చేయించారు. పోలీసులు వారికే అనుకూలంగా ఉన్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్