AP High Court: హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వైకాపా నేతలు

భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని వైకాపా నేతలు ఉల్లంఘించారు.

Published : 25 Mar 2024 15:23 IST

పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో వైకాపా నేతలు హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారు. భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు. ఓ వైపు భూ వివాదంపై విచారణ కొనసాగుతుండగానే.. 10 జేసీబీలతో 62 ఎకరాల భూమిని చదును చేయించారు. పోలీసులు వారికే అనుకూలంగా ఉన్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని