బెంగాల్ ఘటనపై విచారణకు అమిత్ షా ఆదేశం
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్లదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. ఈ ఘటనపై.....
దిల్లీ/ కోల్కతా: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్లదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడి ఘటనకు సంబంధించి రెండు నివేదికలను కోరారు. పశ్చిమ బెంగాల్లోని శాంతిభద్రతల అంశంపై గవర్నర్ను ఓ నివేదిక కోరగా.. ఘటనకు సంబంధించి వివరాలు ఇవ్వాలని అధికారుల నుంచి మరో నివేదిక అడిగారు.
మరోవైపు ఈ ఘటనపై భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తృణమూల్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. దాడి సమయంలో పోలీసులు ఎవరినీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. దీనిపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమత స్పందించారు. దాడి ఘటనను భాజపా ఆడుతున్న ‘డ్రామా’గా అభివర్ణించారు. తృణమూల్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. నడ్డా పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎలాంటి భద్రతా కోరలేదన్నారు. ప్రజలకు భాజపా నచ్చకపోతే తామేం చేస్తామంటూ మమత మేనల్లుడు, ఆ పార్టీ ఎంపీ అభిషేక్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి..
జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి
దుర్గామాత దీవెనలే నన్ను రక్షించాయి: నడ్డా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్