సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన బండి సంజయ్‌

తన లెటర్ ప్యాడ్‌పై సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు

Updated : 19 Nov 2020 13:40 IST

 

హైదరాబాద్‌: తన లెటర్ ప్యాడ్‌పై సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారని సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని