AP Congress: ఏపీలో కాంగ్రెస్ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది.
AP Congress| దిల్లీ: ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీ (Congress) అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఇటీవల ఐదు లోక్సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. తాజాగా ఆరు లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
లోక్సభ అభ్యర్థులు వీరే..
- విశాఖపట్నం- పులుసు సత్యనారాయణ రెడ్డి
- అనకాపల్లి- వేగి వెంకటేశ్
- ఏలూరు- లావణ్య కావూరి
- నరసరావుపేట- గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
- నెల్లూరు - కొప్పుల రాజు
- తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్
కడప నుంచి షర్మిల.. ఏపీలో కాంగ్రెస్ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే..!
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
- టెక్కలి- కిల్లి కృపారాణి
- భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
- విశాఖ సౌత్ - వాసుపల్లి సంతోష్
- గాజువాక - లక్కరాజు రామారావు
- అరకు వ్యాలీ (ఎస్టీ)- శెట్టి గంగాధరస్వామి
- నర్సీపట్నం - రౌతుల శ్రీరామమూర్తి
- గోపాలపురం (ఎస్సీ) - ఎస్. మార్టిన్ లూథర్
- ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డా. బి.అజితా రావు
- పర్చూరు - నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
- సంతనూతలపాడు (ఎస్సీ) - విజేష్ రాజు పాలపర్తి
- గంగాధర నెల్లూరు (ఎస్సీ)- డి. రమేష్ బాబు
- పూతలపట్టు (ఎస్సీ)- ఎం.ఎస్. బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు