Polavaram: పోలవరంలో నాడు-నేడు.. ఫొటో గ్యాలరీ ద్వారా మంత్రి అంబటి వివరణ
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరంలో నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
పోలవరం: రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరంలో నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజక్టు 2019 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని ఫొటోల ద్వారా వివరించారు. పోలవరం స్పిల్వే, కాంక్రీట్ డ్యామ్, అప్రోచ్ ఛానల్ పురోగతిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ...‘‘ పోలవరం ప్రాజెక్టుపై తెదేపా అధినేత చంద్రబాబు నిన్న అబద్ధాలు చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చా. మేం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశాం. గైడ్బండ్ కుంగటం వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదు. స్పిల్ ఛానల్ దెబ్బతినకూడదనే.. డిజైన్లో లేకున్నా గైడ్బండ్ కట్టాం’’ అని మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి