Andhra News: సీఎం జగన్ జట్టులో కొత్త మంత్రులు వీరే..
ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్..
అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్.. ఇవాళ తుది జాబితాను ఖరారు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సీఎం కార్యాలయ అధికారులు ఫోన్ చేసి సమాచారాన్ని తెలపనున్నారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మంత్రి వర్గం జాబితా
* శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు (వెలమ)
సీదిరి అప్పలరాజు (మత్స్యకార)
* విజయనగరం - బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
* పార్వతీపురం - రాజన్న దొర (ఎస్టీ)
* అనకాపల్లి : గుడివాడ అమర్నాథ్ (కాపు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)
* కాకినాడ జిల్లా - దాడిశెట్టి రాజా (కాపు)
* కోనసీమ జిల్లా - పినిపె విశ్వరూప్ (ఎస్సీ)
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (బీసీ - శెట్టి బలిజ)
* తూర్పుగోదావరి జిల్లా - తానేటి వనిత (మాదిగ - ఎస్సీ)
* పశ్చిమ గోదావరి జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు (యాదవ - బీసీ)
కొట్టు సత్యనారాయణ (కాపు)
* కృష్ణా జిల్లా - జోగి రమేష్ (గౌడ - బీసీ)
* పల్నాడు జిల్లా - అంబటి రాంబాబు (కాపు)
* బాపట్ల జిల్లా- మేరుగ నాగార్జున (ఎస్సీ)
* గుంటూరు- విడదల రజని (బీసీ)
* ప్రకాశం జిల్లా: ఆదిమూలపు సురేశ్ (ఎస్సీ)
* నెల్లూరు జిల్లా - కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసీ - రెడ్డి)
* కడప జిల్లా - అంజద్ బాషా (మైనార్టీ)
* నంద్యాల జిల్లా - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ - రెడ్డి)
* కర్నూలు జిల్లా: గుమ్మనూరు జయరాం (బీసీ - బోయ)
* చిత్తూరు జిల్లా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ - రెడ్డి)
నారాయణస్వామి (ఎస్సీ)
ఆర్ కే రోజా (ఓసీ - రెడ్డి)
* అనంతపురం - ఉషాశ్రీచరణ్ (కురుమ - బీసీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక