BRS: భారాస మహారాష్ట్ర ఇన్ఛార్జిగా కల్వకుంట్ల వంశీధర్రావు
భారాస మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావును నియమించారు.
హైదరాబాద్: భారాస మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావును నియమించారు. కేసీఆర్ ఛైర్మన్గా 15 మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని భారాస ఏర్పాటు చేసింది. కమిటీ వివరాలను భారాస జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంషు తివారీ వెల్లడించారు.
మహారాష్ట్రలోని నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు వంశీధర్రావు కూడా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలోని ఆరు రీజియన్లకు కో ఆర్డినేటర్లను, సహ కోఆర్డినేటర్లను భారాస నియమించింది. ఔరంగబాద్ కు సోమనాథ్ థోరాట్, నిఖిల్ దేశ్ ముఖ్, నాగపూర్కు మాజీ ఎమ్మెల్యే చరణ్ వగ్మారే, నాసిక్ కు నానా బచ్చావ్, పుణెకు బీజే దేశ్ ముఖ్, ముంబయికి విజయ్ మొహితే కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని భారాస జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంషు తివారీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!