తెలంగాణ సాధనలో ఆయనది క్రియాశీల పాత్ర

ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎంవో ట్వీట్‌

Published : 22 Jun 2020 02:34 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. తెలంగాణ సాధనలో జయశంకర్‌ క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. జయశంకర్‌ సేవలు భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్‌ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని