సింహయాజితో భేటీలో రాజకీయ కోణం లేదు

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు సింహయాజిని ఆరు నెలల క్రితం కలవడం వాస్తవమేనని, ఆ భేటీలో రాజకీయ కోణమేమీ లేదని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 02 Dec 2022 03:45 IST

కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు సింహయాజిని ఆరు నెలల క్రితం కలవడం వాస్తవమేనని, ఆ భేటీలో రాజకీయ కోణమేమీ లేదని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన ఆధ్యాత్మిక గురువు వచ్చారని తెలిస్తే కలిశానని, 10 నిమిషాలు మాత్రమే మాట్లాడానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని