సింహయాజితో భేటీలో రాజకీయ కోణం లేదు
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు సింహయాజిని ఆరు నెలల క్రితం కలవడం వాస్తవమేనని, ఆ భేటీలో రాజకీయ కోణమేమీ లేదని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోదండరాం
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు సింహయాజిని ఆరు నెలల క్రితం కలవడం వాస్తవమేనని, ఆ భేటీలో రాజకీయ కోణమేమీ లేదని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన ఆధ్యాత్మిక గురువు వచ్చారని తెలిస్తే కలిశానని, 10 నిమిషాలు మాత్రమే మాట్లాడానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..