‘ఆ తరహా చట్టాలు తెలంగాణలోనూ రావాలి’
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుంటే.. దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్బంద్లో పాల్గొనడమేంటని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో..
హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుంటే.. దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్బంద్లో పాల్గొనడమేంటని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆరు నిర్ణయాలతో రాష్ట్ర వ్యవసాయ రంగం ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గోవధను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సవరణలు చేస్తూ నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఆ తరహాలో తెలంగాణలో కూడా చట్టాలు రావాలన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ చట్టానికి దాసులని.. తెరాసకు కాదని వ్యాఖ్యానించారు. వారిద్దరూ తమ వ్యవహారశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అవసరమైతే వ్యవసాయరంగ సమస్యలపై రైతులతో కలిసి ప్రగతిభవన్ను ముట్టడిస్తామని మురళీధర్ రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!