గణాంకాలు అబద్ధం చెప్పవు : రాహుల్ గాంధీ
కొవిడ్ మరణాల విషయంలో గణాంకాలు అబద్ధం చెప్పవని.. ప్రజలను మభ్య పెట్టడానికి మోదీ తప్పుడు లెక్కలు చెబుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
దిల్లీ: కొవిడ్ మరణాల విషయంలో గణాంకాలు అబద్ధం చెప్పవని.. ప్రజలను మభ్య పెట్టడానికి మోదీనే తప్పుడు లెక్కలు చెబుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన కొవిడ్ మరణాల నివేదికను ట్వీట్ చేస్తూ.. ప్రభుత్వ విధానాలను ఆయన ఎద్దేవా చేశారు. భారత్లో మొత్తం 4.7 మిలియన్ల మంది కరోనాతో మృత్యువాత పడితే.. ప్రభుత్వం తప్పుడు గణాంకాలను చూపించిందని విమర్శించారు.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలన్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. భారత్లో 4.7 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఈ గణాంకాలు లెక్కగట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న ప్రమాణాలను,సమాచార సేకరణ విధానాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం