Pawan kalyan : పోలీసుల తీరుపై పవన్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.
రాజమహేంద్రవరం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా రాజమహేంద్రవరంలోని హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ కల్యాణ్ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం విమనాశ్రయం చేరుకున్న పవన్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ర్యాలీగా బయలుదేరారు. నగరంలోని క్వారీ సెంటర్లో పోలీసుల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన పర్యటనకు ఆటంకాలు సృష్టించొద్దని హెచ్చరించారు.
మరోవైపు విమానాశ్రయం నుంచి ర్యాలీగా వస్తోన్న పవన్కు.. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. హుకుంపేట-బాలాజీపేట రోడ్డుపై శ్రమదానం అనంతరం పవన్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం