విజయానికి చేరువలో భారత్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి 5 పరుగుల దూరంలో కొనసాగుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌(22) ఔటయ్యాడు

Updated : 19 Jan 2021 13:07 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి 5 పరుగుల దూరంలో కొనసాగుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌(22) ఔటయ్యాడు. క్రీజులో పంత్‌(85*), శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నారు. భారత్‌ 96.3 ఓవర్లకు 325/6తో కొనసాగుతోంది.

ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు.. 
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని