IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్‌ఇండియా జట్లు ఇవే..

ఇంగ్లాండ్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది...

Updated : 01 Jul 2022 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్‌ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది. అయితే, టీ20 సిరీస్‌కు ప్రత్యేకంగా రెండు బృందాలను ఎంపిక చేయడం గమనార్హం.

తొలి టీ20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హూడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్ (కీపర్‌)‌, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, రవిబిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

రెండు, మూడు మ్యాచ్‌లకు: రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హూడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్ (కీపర్‌)‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, రవిబిష్ణోయ్‌, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

వన్డే జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని