IND vs WI: ఆఖరి రెండు టీ20లూ వెస్టిండీస్లోనేనా?
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి రెండు టీ20 మ్యాచ్లను కూడా కరీబియన్ గడ్డపైనే నిర్వహించాలని చూస్తోంది విండీస్ క్రికెట్ బోర్డు...
ఇంటర్నెట్డెస్క్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి రెండు టీ20 మ్యాచ్లను కూడా కరీబియన్ గడ్డపైనే నిర్వహించాలని చూస్తోంది విండీస్ క్రికెట్ బోర్డు. పలువురి ఆటగాళ్లకు ఇంకా అమెరికా వీసా రానందునే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే టరౌబాలోని బ్రియన్ లారా స్టేడియంలో తొలి టీ20 జరగ్గా.. ఆగస్టు 1, 2 తేదీల్లో సెంట్ కిట్స్లోని వార్నర్ పార్క్ స్టేడియంలో రెండు, మూడు మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలోనే 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో ఏర్పాటు చేశారు.
కాగా, ఆ చివరి రెండు మ్యాచ్లు ఈ వారమే జరగాల్సి ఉండగా ఇప్పటికీ పలువురు ఆటగాళ్లకు అమెరికా వీసాలు మంజూరు కాలేదు. మరోవైపు విండీస్ క్రికెట్ బోర్డు వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, అనుకున్న సమయానికి ఆటగాళ్లకు వీసాలు రాకపోతే ముందు జాగ్రత్త చర్యగా విండీస్లోనే ఆ చివరి రెండు మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం