ప్రత్యేక రైళ్ల పొడిగింపు

జోన్‌ పరిధి నుంచి వివిధ మార్గాల్గో నడుస్తున్న ఎనిమిది ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి-ఔరంగాబాద్‌

Published : 18 Aug 2022 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: జోన్‌ పరిధి నుంచి వివిధ మార్గాల్గో నడుస్తున్న ఎనిమిది ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి-ఔరంగాబాద్‌ (07637/07638), హెచ్‌ఎస్‌ నాందేడ్‌-తిరుపతి (07641/07642), నర్సాపూర్‌-తిరుపతి (07613/07614), హెచ్‌ఎస్‌ నాందేడ్‌-తిరుపతి (07639/07640), హైదరాబాద్‌-తిరుపతి (07509/07510), హైదరాబాద్‌-తిరుపతి (07643/07644), విజయవాడ-నాగర్‌సోల్‌ (07698/07699), సికింద్రాబాద్‌-మధురై (07191/07192) రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లను ఆగస్టు 28-సెప్టెంబరు 9 నుంచి.. సెప్టెంబరు 25-అక్టోబరు 1 వరకు పొడిగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని