నేడు నీట్‌-యూజీ ప్రవేశపరీక్ష

నీట్‌-యూజీ (ఎంబీబీఎస్‌) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది.

Updated : 05 May 2024 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-యూజీ (ఎంబీబీఎస్‌) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. సుమారు 74 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కాకుండా రాష్ట్రంలో 23 జిల్లా కేంద్రాల్లో నీట్‌-యూజీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని