Harish Rao: రైతుల ఆదాయాన్ని కాదు.. పెట్టుబడిని రెట్టింపు చేసింది కేంద్రం: హరీశ్ రావు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్ని కేంద్రంలోని భాజపా సర్కార్.. పెట్టుబడిని మాత్రం రెట్టింపు చేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్రం సెస్ల రూపంలో పన్నులు వసూలు చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెరాస ప్లీనరీలో హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు.
Published : 27 Apr 2022 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం