PM Modi: కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు దేశమంతా అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక: ప్రధాని మోదీ

దేశమంతా కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు.

Published : 26 Apr 2024 11:03 IST

దేశమంతా కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు మత ప్రాతిపదికన కోటా కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రజల సొత్తుపై హస్తం పార్టీ కన్నేసిందని, కానీ వారి ఆస్తిపాస్తులకు తాను కాపాలాదారునిగా ఉంటానని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

Tags :

మరిన్ని