Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌కు రంగం సిద్ధం

లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది.

Published : 26 Apr 2024 10:48 IST

లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. 1202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.  15 కోట్ల 88 లక్షల ఓటర్ల కోసం లక్షా 67 వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 16 లక్షల మంది ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. దాదాపు 35 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు