Harish Rao: రైతుల ఆదాయాన్ని కాదు.. పెట్టుబడిని రెట్టింపు చేసింది కేంద్రం: హరీశ్ రావు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్ని కేంద్రంలోని భాజపా సర్కార్.. పెట్టుబడిని మాత్రం రెట్టింపు చేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్రం సెస్ల రూపంలో పన్నులు వసూలు చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెరాస ప్లీనరీలో హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు.
Published : 27 Apr 2022 18:42 IST
Tags :