Maharashtra: డీజిల్ ట్రక్కును ఢీకొన్న బస్సు.. 12మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. డీజిల్ ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 12మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.

Published : 08 Oct 2022 19:30 IST

మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. డీజిల్ ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 12మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.

Tags :

మరిన్ని