Crime news: 1,900 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలు స్వాధీనం..
ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న1,200 కేజీల వెండి ఇటుకలు, ఆభరణాలను రాజస్థాన్ ఉదయ్పూర్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేపట్టారు. 450 కిలోల వెండి ఇటుకలు,772 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఆగ్రా నుంచి గుజరాత్ కు వెళ్తున్న మరోప్రైవేటు బస్సులోనూ700 కిలోల వెండిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Published : 09 May 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ