Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. ఏడుగురి మృతి!

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో ఆకస్మికంగా వరద విరుచుకుపడింది. వరదల్లో కొట్టుకుపోయి ఏడుగురు చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విపత్త నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. 

Published : 06 Jul 2022 15:22 IST

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో ఆకస్మికంగా వరద విరుచుకుపడింది. వరదల్లో కొట్టుకుపోయి ఏడుగురు చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విపత్త నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. 

Tags :

మరిన్ని