G20 summit: 200 గంటలు.. 300 సమావేశాలు.. జీ 20 డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు
జీ-20 (G-20) న్యూదిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధించేందుకు పెద్ద తతంగమే జరిగింది. ఇందుకోసం భారత్ షేర్పా అమితాబ్ కాంత్ , ఆయన బృందం విరామం లేకుండా శ్రమించింది. వందల గంటల చర్చలు, అంతకుమించిన ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు సిద్ధం చేసి రెండుగా విడిపోయిన పశ్చిమ దేశాలు, రష్యా-చైనాల మధ్య ఏకాభిప్రాయం సాధించింది.
Published : 11 Sep 2023 12:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం