అగ్నిప్రమాదానికి గురైన ప్రైవేట్‌ బస్సు.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు

మహారాష్ట్రలో మంటలు చెలరేగి ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే పై జరిగింది.

Published : 27 Apr 2024 15:43 IST

మహారాష్ట్రలో మంటలు చెలరేగి ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే పై జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపిన పోలీసులు.. వారంతా క్షేమంగా బయటపడినట్లు చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని