AP News: ఏపీలో పోలింగ్‌ శాతాన్ని 82కు పెంచడమే లక్ష్యం: సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 82కు పైగా పెంచడమే లక్ష్యంగా ఈసీ చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు.

Published : 27 Apr 2024 17:18 IST

ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 82కు పైగా పెంచడమే లక్ష్యంగా ఈసీ చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘లెట్స్ ఓట్’ 3 కే నడక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు కళాశాలలకు చెందిన యువత, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 

Tags :

మరిన్ని